హైదరాబాద్ (మీడియాబాస్ నెట్వర్క్): బీఆర్ఎస్ అసమర్థ పాలనతో విశ్వనగరంగా పిలవబడే హైదరాబాద్ విషాద నగరంగా మారిందని టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అవేదన వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు పది వేల రూపాయల సాయం అందించాలని డిమాండ్ చేస్తూ, గ్రేటర్ హైదరాబాద్ రోడ్ల సమస్యలపై సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ టీ-పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు శుక్రవారం తలపెట్టిన జీహెచ్ఎంసీ ముట్టడి కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తో కలిసి అమరవీరుల స్థూపం నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు.
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు, విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని ఈ సందర్భంగా టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాదులోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని, మాన్ హోల్లో పడి ఎంతో మంది చనిపోతున్నా కూడా పట్టించుకునే నాధుడే కరవయ్యాడని మండి పడ్డారు.
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
APP Link
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
https://www.youtube.com/watch?v=-6PTLh_wB_I